రెండు డోస్ ల మధ్య కాలపరిమితిని పెంచిన కువైట్
- May 04, 2021కువైట్ సిటీ: కోవిడ్ వ్యాక్సిన్ డోసుల మధ్య కాలపరిమితిని పెంచుతూ కువైట్ నిర్ణయం తీసుకుంది.బయోన్టెక్ ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారికి ఆరు వారాల తర్వాతే రెండో డోసు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.అయితే..60 ఏళ్లు అంతకు వయసుపైబడినవారు...దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రం మూడు వారాల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తో ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ దిగుమతిలో ఆలస్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్ స్పష్టం చేసింది. మే 3న ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లందరికీ ఇదే నిబంధన వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు