మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కుట్రను భగ్నం చేసిన బోర్డర్స్ గార్డ్స్
- May 04, 2021సౌదీ: సౌదీలోకి భారీ ఎత్తున మత్తుపదార్ధాలను స్మగ్లింగ చేయాలన్న కుట్రను సరిహద్దు భద్రతా అధికారులు అడ్డుకున్నారు. దాదాపు 1000 కిలోలకు పైగా హషీష్ను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఫర్ నార్కోటిక్స్ కంట్రోల్తో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో జజాన్ ప్రాంతంలో 515 కిలోల డ్రగ్స్ తో పాటు 961 కిలోల మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 18 మంది ఇథియోపియన్ జాతీయులు, నలుగురు యెమెన్లు, ఇద్దరు సౌదీ పౌరులతో సహా మొత్తం 24 మందిని అదుపులోకి చేసుకున్నారు. ఇదిలాఉంటే..ఖట్ ప్రాంతంలో 44.7 టన్నుల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 16 మంది సౌదీ పౌరులు, ఏడుగురు యెమెన్లతో సహా 23 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?