కోవిడ్ పేషెంట్లకు హోం ఐసోలేషన్ సెంటర్లు
- May 07, 2021అమరావతి: కోవిడ్ విజృంభిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.కోవిడ్ పేషెంట్ల కోసం హోం ఐసోలేషన్ల సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.విజయవాడ వాంబేకాలోని టిడ్కో గృహాలలో హోం ఐసోలేషన్ సెంటర్లను ప్రారంభిస్తోంది.ఇద్దరు కోవిడ్ పేషంట్లకు కలిపి ఓ రూమ్ను ఇవ్వనున్నారు అధికారులు.అదేవిధంగా కోవిడ్ పేషెంట్లకు ఫ్రీ చెకప్, ఫ్రీ మెడిసిన్తోపాటు ఫ్రీ ఫుడ్ను అందజేయనుంది ప్రభుత్వం. రేపటి నుంచి ఈ హోం ఐసోలేషన్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి.ఇక హోం ఐసోలేషన్ సెంటర్లలో జాయిన్ అవ్వడానికి మొదట 104కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోవిడ్ పేషెంట్లకు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?