బీచ్ విజిటర్స్ ఈ నిబంధన పాటించకపోతే జరీమానా
- May 07, 2021
దుబాయ్: దుబాయ్ కైట్ బీచ్ విజిటర్స్, సైకిళ్ళు లేదా ఈ-స్కూటర్లను వినియోగిస్తే 300 దిర్హాముల జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగింగ్ ట్రాక్ అలాగే బోర్డ్ వాక్ మీద వాహనాలు నడిపితే ఈ జరీమానా విధిస్తారు. పబ్లిక్ పార్కుల్లో ఈ-స్కూటర్ల వినియోగంపై బ్యాన్ విధించిన దరిమిలా, ఈ జరీమానాలు అమలులోకి వచ్చాయి.కేవలం అయిదు లొకేషన్లలోనే అధికారికంగా ఎలక్ట్రానిక్ డివైజుల వినియోగానికి అవకాశం కల్పిస్తున్నారు.షేక్ మొహమ్మద్ రషీద్ బోలివార్డ్ దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, 2 డిసెంబర్ స్ట్రీట్, అల్ రిగ్గా మరియు జుమైరా లేక్ టవర్స్ ప్రాంతాల్లో మాత్రమే వీటిని వినియోగించాలి.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









