బీచ్ విజిటర్స్ ఈ నిబంధన పాటించకపోతే జరీమానా

- May 07, 2021 , by Maagulf
బీచ్ విజిటర్స్ ఈ నిబంధన పాటించకపోతే జరీమానా

దుబాయ్: దుబాయ్ కైట్ బీచ్ విజిటర్స్, సైకిళ్ళు లేదా ఈ-స్కూటర్లను వినియోగిస్తే 300 దిర్హాముల జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగింగ్ ట్రాక్ అలాగే బోర్డ్ వాక్ మీద వాహనాలు నడిపితే ఈ జరీమానా విధిస్తారు. పబ్లిక్ పార్కుల్లో ఈ-స్కూటర్ల వినియోగంపై బ్యాన్ విధించిన దరిమిలా, ఈ జరీమానాలు అమలులోకి వచ్చాయి.కేవలం అయిదు లొకేషన్లలోనే అధికారికంగా ఎలక్ట్రానిక్ డివైజుల వినియోగానికి అవకాశం కల్పిస్తున్నారు.షేక్ మొహమ్మద్ రషీద్ బోలివార్డ్ దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, 2 డిసెంబర్ స్ట్రీట్, అల్ రిగ్గా మరియు జుమైరా లేక్ టవర్స్ ప్రాంతాల్లో మాత్రమే వీటిని వినియోగించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com