కారు బాంబుల దాడి : టర్కీ
- March 04, 2016కుర్దిష్ మిలిటెంట్లు జరిపిన రాకెట్, కారు బాంబుల దాడిలో శుక్రవారం ఇద్దరు పోలీసులు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. టర్కీలోని మర్దిన్ రాష్ట్రంలో ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానిక భద్రతాదళాలు మీడియాకు తెలిపాయి. సిరియా సరిహద్దుల్లో ఉన్న నుసాయ్బిన్ టౌన్లో కుర్దిస్థాన్ వర్కర్స్పార్టీ(పీకేకే) ఈ దాడికి పాల్పడిందని చెప్పాయి. అయితే ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చెయ్యలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..