ఏపీ కరోనా అప్డేట్
- May 09, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది.24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా 22,164 పాజిటివ్ కేసులు.. 92 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు.దీంతో కరోనా కేసుల సంఖ్య 12,87,603కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 8,707 మంది మృతి చెందారు.కరోనా నుంచి 10,88,264 మంది కోలుకోగా..1,90,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో 23,259 ఆక్సిజన్ బెడ్లు ఉంటే 22,265 నిండినట్లు అనిల్ సింఘాల్ తెలిపారు.590 టన్నుల ఆక్సిజన్ వరకు కేంద్రం కోటా కేటాయించిందని,ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







