ఏపీ కరోనా అప్డేట్
- May 09, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది.24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా 22,164 పాజిటివ్ కేసులు.. 92 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్ తెలిపారు.దీంతో కరోనా కేసుల సంఖ్య 12,87,603కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 8,707 మంది మృతి చెందారు.కరోనా నుంచి 10,88,264 మంది కోలుకోగా..1,90,630 యాక్టివ్ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో 23,259 ఆక్సిజన్ బెడ్లు ఉంటే 22,265 నిండినట్లు అనిల్ సింఘాల్ తెలిపారు.590 టన్నుల ఆక్సిజన్ వరకు కేంద్రం కోటా కేటాయించిందని,ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









