ఈద్ సెలవులు: మినిస్ట్రీ చేస్తున్న ఫుట్ పాట్రోలింగ్
- May 12, 2021
ఖతార్: ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా ఫుట్ పెట్రోల్స్ తనిఖీలు ఎప్పటికప్పుడు జరుగుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ఎహ్తెరాజ్ యూనిట్ - నేషనల్ కమాండ్ సెంటర్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ మసౌద్ అల్ కహ్తానీ మాట్లాడుతూ, ఉల్లంఘనల్ని ఖచ్చితంగా గుర్తించి, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామన్ననారు. ఫేస్ మాస్కులు ధరించనివారిపై చర్యలు తప్పవన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్ని సమన్వయం చేసుకుని నిబంధనల్ని పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈద్ సెలవుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ భద్రతతోపాటు, ఇతరుల భద్రతను పరిగణనలోకి తీసుకుని తగు జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు. కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటించడం ప్రతి ఒక్కరి విధి అని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









