ఓసీఐ కార్డుల విషయంలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ఇండియన్ కాన్సులేట్
- May 14, 2021
దుబాయ్: దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్, భారత పౌరులకు కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. ఓసిఐ కార్డుల రీ-ఇష్యూయెన్స్ విషయమై మార్గదర్శకాల్ని జారీ చేయడం జరిగింది. ఓసిఐ కార్డులు కలిగినవారికి కొత్త ఫారిన్ పాస్ పోర్టుల్ని జారీ చేయడానికి సంబంధించి ప్రకటన చేశారు.20 ఏళ్ళ వయసు వరకు వారికి కొత్త పాస్ పోర్టు జారీ చేసిన ప్రతిసారీ ఓసీఐ రీ-ఇష్యూయెన్స్ అవసరం వుండదనీ, 50 ఏళ్ళు పైబడినవారికి మాత్రం ఓసారి జారీ చేయడం జరుగుతందని నోటీసులో పేర్కొన్నారు.20 ఏళ్ళు పూర్తయినవారికి ఇచ్చే కొత్త పాస్ పోర్టు సమయంలోనే కొత్త ఓసీఐ కార్డు అవసరం వుంటుంది.ఫారిన్ భాగస్వామి లేదా విదేశీ మూలాలున్న భాగస్వామి విషయంలో కూడా పై నిబంధనలే వర్తిస్తాయి.పెళ్ళికి సంబంధించిన సర్టిఫికెట్ జత చేయవలసిన అవసరం వుంటుంది.మార్పులు చేర్పుల సమయంలో సంబంధిత పత్రాలు తప్పనిసరి. ఈ సర్వీసు ఉచితంగానే లభిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









