44 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు
- May 14, 2021
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం వుంది. కాగా, దోఫార్ గవర్నరేట్ పరిధిలో వర్షం కురిసే అవకాశం వుందని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది. ఆకాశం సాధారణంగానే వుంటుందనీ, కొన్ని చోట్ల మేఘాలు కనిపిస్తాయని ఒమన్ వాతావరణ శాఖ వెల్లడించింది. అల్ హజార్ మౌంటెయిన్స్ అలాగే కొన్ని ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా కనిపిస్తాయి. కోస్టల్ ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితులు సాధారణంగానే వుంటాయి. విలాయత్ ఆఫ్ సీబ్ మరియు అదామ్ ప్రాంతాల్లో అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జబాల్ షమ్హాన్ ప్రాంతంలో అత్యల్పంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









