కోవిడ్ పీసీఆర్ టెస్టు ఛార్జీలు 20 దినార్లకు తగ్గింపు
- May 18, 2021కువైట్ సిటీ: కోవిడ్ వైరస్ నిర్ధారణకు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను సవరించింది కువైట్ ప్రభుత్వం. పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను 20 దినార్లకు తగ్గించింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉత్తర్వ్యులు జారీ చేశారు. ప్రస్తుతం కువైట్లో పీసీఆర్ టెస్టుకుగాను 24 నుంచి 26 దినార్ల వరకు ఛార్జ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే..ఇక నుంచి పీసీఆర్ టెస్ట్ కు 20 దినార్లకు మించి ఛార్జ్ చేయోద్దని తాజా ఉత్తర్య్వుల్లో ఆదేశించారు. మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అన్ని లాబరేటరీలకు సవరణ ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా, దేశీయంగా పీసీఆర్ టెస్టు ఛార్జీల మధ్య వ్యత్యసాన్ని సమీక్షించిన తర్వాతే తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!