అజాన్ తర్వాత వేచి వుండే సమయాన్ని పెంచిన అవ్కాఫ్
- May 20, 2021
దోహా: కోవిడ్ 19 కొత్త కేసుల తగ్గుదల నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్, అజాన్ తర్వాత పది నిమిషాలకు ప్రార్థనలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. వేచి వుండే సమయాన్ని ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలకు పెంచారు. రెండో అజాన్ కంటే 20 నిమిషాల ముందు శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులు తెరవబడతాయి. ఈ మేరకు తాజాగా మసీదుల మేనేజ్మెంట్ డిపార్టుమెంట్, ఇమామ్స్ అలాగే మ్యుజ్జిన్స్ లకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందిగా సర్క్యులర్ ద్వారా పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రేయర్ మ్యాట్ వెంట తెచ్చుకోవడం, ఫేస్ మాస్క్ ధరించడం, ఎహ్తెరాజ్ గ్రీన్ స్టేటస్ చూపించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటివి తప్పనిసరి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు







