1 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చిన ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ
- May 25, 2021
మస్కట్: ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ, 1 మిలియన్ అమెరికన్ డాలర్లను, కోవిడ్ 19 వ్యాక్సిన్ కొనుగోలు నిమిత్తం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కి విరాళంగా అందించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకోసం ఫెర్టిలైజర్ కంపెనీ 1 మిలియన్ అమెరికన్ డాలర్లను విరాళంగా ఇచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీకి ఈ సందర్భంగా కృతజ్నతలు తెలిపింది హెల్త్ మినిస్ట్రీ.
తాజా వార్తలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..







