అబుధాబి అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన: సందర్శకులందరికీ ఆహ్వానం
- May 25, 2021
అబుధాబి: అబుధాబి అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన కోసం సందర్శకులందరికీ అనుమతి వుందని నిర్వాహకులు తెలిపారు. అయితే, సందర్శకులంతా తమ వెంట 48 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ తెచ్చుకోవాల్సిందిగా సూచించారు. 12 ఏళ్ళు ఆ పైబడినవారందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రతి ఇద్దరు చిన్నారులకు ఓ గార్డియన్ వుంటే అనుమతిస్తారు. ప్రవేశ ద్వారాల వద్ద సందర్శకుల టెంపరేచర్ పరీక్షిస్తారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎగ్జిబిషన్ లోపల, హాల్స్ విషయానికొస్తే పరిమిత సంఖ్యలోనే సందర్శకులకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







