అబుధాబి అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన: సందర్శకులందరికీ ఆహ్వానం
- May 25, 2021
అబుధాబి: అబుధాబి అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన కోసం సందర్శకులందరికీ అనుమతి వుందని నిర్వాహకులు తెలిపారు. అయితే, సందర్శకులంతా తమ వెంట 48 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ తెచ్చుకోవాల్సిందిగా సూచించారు. 12 ఏళ్ళు ఆ పైబడినవారందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రతి ఇద్దరు చిన్నారులకు ఓ గార్డియన్ వుంటే అనుమతిస్తారు. ప్రవేశ ద్వారాల వద్ద సందర్శకుల టెంపరేచర్ పరీక్షిస్తారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎగ్జిబిషన్ లోపల, హాల్స్ విషయానికొస్తే పరిమిత సంఖ్యలోనే సందర్శకులకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







