అబుధాబి అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన: సందర్శకులందరికీ ఆహ్వానం
- May 25, 2021
అబుధాబి: అబుధాబి అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన కోసం సందర్శకులందరికీ అనుమతి వుందని నిర్వాహకులు తెలిపారు. అయితే, సందర్శకులంతా తమ వెంట 48 గంటల ముందుగా తీసుకున్న పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ తెచ్చుకోవాల్సిందిగా సూచించారు. 12 ఏళ్ళు ఆ పైబడినవారందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రతి ఇద్దరు చిన్నారులకు ఓ గార్డియన్ వుంటే అనుమతిస్తారు. ప్రవేశ ద్వారాల వద్ద సందర్శకుల టెంపరేచర్ పరీక్షిస్తారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎగ్జిబిషన్ లోపల, హాల్స్ విషయానికొస్తే పరిమిత సంఖ్యలోనే సందర్శకులకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







