సైబరాబాద్ లో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటన
- May 25, 2021
హైదరాబాద్: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని JNTU చెక్ పోస్ట్ దగ్గర తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోందని చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో లాక్డౌన్ బందోబస్తు కొనసాగుతోందన్నారు.లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సైబరాబాద్ ప్రజలు పోలీసులకి సహకరిస్తున్నారని తెలిపారు.సైబరాబాద్ లో కర్ఫ్యూ ఏవిధంగా ఉందో పరిశీలించడానికి తాను ఇక్కడికి వచ్చానని మహేందర్రెడ్డి తెలిపారు.


తాజా వార్తలు
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్







