ఒమన్: ప్రారంభం కానున్న మిడ్ డే బ్రేక్
- May 27, 2021
మస్కట్: జూన్ 1 నుంచి బహిరంగ పని ప్రాంతాల్లో మరియు భవన నిర్మాణ ప్రాంతాల్లో పని చేసే కార్మికులకు మధ్యాహ్నం 12.30 నిముషాల నుంచి 3.30 నిముషాల వరకూ పని చేయకుండా చర్యలు తీసుకోవాలని మినిస్ర్టీ ఆఫ్ లేబర్ ఆయా కంపెనీలను ఆదేశించింది. జూన్ 1 నుండి ఆగస్టు వరకూ ఈ మిడ్ డే బ్రేక్ అమల్లో ఉంటుంది. జూన్, జూలై మరియు ఆగస్టు నెలల్లో మధ్యాహ్నం ఎండ తీవ్రత నేపథ్యంలో 12.30 నిముషాల నుంచి, 3.30 నిముషాల వరకూ నిర్మాణ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో పని చేయడంపై నిషేధాజ్నలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







