ప్రవాసీ కార్మికుల వర్క్ పర్మిట్ల ఫీజుల్లో మార్పులు..జూన్ 1 నుంచి అమలు
- May 28, 2021మస్కట్: ఒమనైజేషన్ లో భాగంగా ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఎక్కువ ఉపాధి కల్పించే లక్ష్యంగా ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ప్రైవేట్ రంగంలోని ప్రవాస కార్మికులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల ఫీజులను సవరణలు చేసింది. ఈ మార్పులు జూన్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. వర్క్ పర్మిట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నా ఫీజు చెల్లించని వాళ్లందరికి ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో ప్రైవేట్ రంగంలోని ఎగువ, మధ్య శ్రేణి వర్క్ ఫోర్స్ తో పాటు సాంకేతిక రంగం, ఇతర నిపుణత కలిగిన రంగాల్లోని ప్రవాసీ ఉద్యోగుల వర్క్ పర్మిట్ల ఫీజులు మారనున్నాయి. ఈ మార్పుల కారణంగా వర్క్ పర్మిట్ల సంఖ్య తగ్గి స్థానికులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..