130,000 మంది కార్మికులకు వ్యాక్సినేషన్ పూర్తి చేసిన MoH మొబైల్ యూనిట్
- June 03, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మొబైల్ వ్యాక్సినేషన్ యూనిట్లు 130,000 మంది కార్మికులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. ప్రజలతో నేరుగా కాంటాక్ట్ వుండేవారికి ఈ మొబైల్ యూనిట్ల ద్వారా వ్యాక్సినేషన్ చేస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్సుల్లో, ఫిష్ మార్కెట్టులో 75,000 మంది వర్కర్లకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. కో-ఆపరేటివ్ సొసైటీల్లో, మసీదుల్లో 35,000 మందికి, సెలూన్లు, నర్సరీలు, కూరగాయల మార్కెట్, రెస్టారెంట్ డెలివరీ వర్కర్లు, కన్స్యుమర్ డెలివరీ కంపెనీల్లోనివారికి మొత్తంగా 20,000 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







