విజయ పతాకాన్ని ఎగరవేసిన భారత్
- March 06, 2016మీర్పూర్ వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఆతిధ్య బంగ్లాదేశ్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ విధించిన 121 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 60 పరుగులు, విరాట్ కోహ్లీ 41 పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. కాగా, భారత్ కెప్టెన్ ధోనీ ఎప్పటిలాగే సిక్స్తో విన్నింగ్ షాట్ కొట్టి జట్టును విజేతగా నిలిపాడు. అంతకు ముందు బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..