కరోనా ఉధృతి..నిబంధనలు పాటించడం తప్పనిసరి: మినిస్ట్రీ

- June 04, 2021 , by Maagulf
కరోనా ఉధృతి..నిబంధనలు పాటించడం తప్పనిసరి: మినిస్ట్రీ

కువైట్: బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడటం మంచిది కాదనీ, ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి అనీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరోమారు స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నందున కరోనా నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రైవేటు ప్రాంతాల్లో కూడా తగిన నిబంధనలు పాటించాల్సి వుంటుందని మినిస్ట్రీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com