కరోనా ఉధృతి..నిబంధనలు పాటించడం తప్పనిసరి: మినిస్ట్రీ
- June 04, 2021
కువైట్: బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడటం మంచిది కాదనీ, ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి అనీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరోమారు స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నందున కరోనా నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రైవేటు ప్రాంతాల్లో కూడా తగిన నిబంధనలు పాటించాల్సి వుంటుందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!