బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ నాయకుడు ఈటల రాజేందర్
- June 14, 2021ఢిల్లీ: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, జి. కిషన్ రెడ్డిల సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.
ఈటలతో పాటు మరికొందరు నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు.
పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటానని, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఈటల చెప్పారు. సోమవారం ఉదయం ఈటల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి దిల్లీకి వచ్చారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?