భారత విదేశాంగ మంత్రిని కలిసిన ఖతార్ మంత్రి

- June 15, 2021 , by Maagulf
భారత విదేశాంగ మంత్రిని కలిసిన ఖతార్ మంత్రి

దోహా: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్‌ని ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థని కలిశారు. ఈ విషయాన్ని డాక్టర్ జై శంకర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఖతార్, భారతదేశానికి చేసిన సాయం పట్ల అభినందనలు తెలిపారు. కాగా, ఇరువురు విదేశాంగ మంత్రుల సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com