వారికైనా ప్రయాణించాలంటే వ్యాక్సిన్లు తప్పనిసరి
- June 21, 2021కువైట్: వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులను మాత్రమే ఆగస్టు 1 నుండి కువైట్ కు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆగష్టు 1 కల్లా వ్యాక్సిన్ల డోసులు ముగిసి ఉండాలి. ఈ షరతు ప్రతిఒక్కరికి అనగా ఇంట్లో పనిచేసే కార్మికులకు కూడా వర్తిస్తుంది.
ఇంట్లో పనిచేసే పనివారు కువైట్ కు రావాలన్నా, కువైట్ నుండి బయటకు వెళ్లాలన్నా తప్పనిసరిగా వ్యాక్సిన్ల రెండు డోసులు తీసుకొని ఉండాలి. లేనియెడల ప్రయాణానికి అర్హులు కారు. మొదటి డోసులో వ్యాక్సిన్ అందుకున్న తదుపరి కోవిడ్ బారిన పడిన గృహ కార్మికులు కువైట్ నుండి బయటికి వెళ్లాలంటే, రెండవ డోసు వ్యాక్సిన్ పూర్తి చేయాలి అని ప్రకటన పేర్కొంది.
కోవిడ్ వ్యాక్సిన్లు ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా యొక్క రెండు డోసులు లేదా జాన్సన్ & జాన్సన్ వారి సింగల్ డోసు వ్యాక్సిన్ పొందిన వారు అర్హులు..అయితే, ఆగష్టు 1 కల్లా వ్యాక్సిన్ల డోసులు ముగిసి ఉండాలి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు