వారికైనా ప్రయాణించాలంటే వ్యాక్సిన్లు తప్పనిసరి
- June 21, 2021కువైట్: వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులను మాత్రమే ఆగస్టు 1 నుండి కువైట్ కు అనుమతిస్తూ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆగష్టు 1 కల్లా వ్యాక్సిన్ల డోసులు ముగిసి ఉండాలి. ఈ షరతు ప్రతిఒక్కరికి అనగా ఇంట్లో పనిచేసే కార్మికులకు కూడా వర్తిస్తుంది.
ఇంట్లో పనిచేసే పనివారు కువైట్ కు రావాలన్నా, కువైట్ నుండి బయటకు వెళ్లాలన్నా తప్పనిసరిగా వ్యాక్సిన్ల రెండు డోసులు తీసుకొని ఉండాలి. లేనియెడల ప్రయాణానికి అర్హులు కారు. మొదటి డోసులో వ్యాక్సిన్ అందుకున్న తదుపరి కోవిడ్ బారిన పడిన గృహ కార్మికులు కువైట్ నుండి బయటికి వెళ్లాలంటే, రెండవ డోసు వ్యాక్సిన్ పూర్తి చేయాలి అని ప్రకటన పేర్కొంది.
కోవిడ్ వ్యాక్సిన్లు ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా యొక్క రెండు డోసులు లేదా జాన్సన్ & జాన్సన్ వారి సింగల్ డోసు వ్యాక్సిన్ పొందిన వారు అర్హులు..అయితే, ఆగష్టు 1 కల్లా వ్యాక్సిన్ల డోసులు ముగిసి ఉండాలి.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు