బహ్రెయిన్: ఫేస్ మాస్కు ధరించని 88,000 మందికి జరిమానా

- June 21, 2021 , by Maagulf
బహ్రెయిన్: ఫేస్ మాస్కు ధరించని 88,000 మందికి జరిమానా

బహ్రెయిన్: కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి.. అంటూ క్యాంపెయిన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా 88,000 మందికి జరిమానా విధించడం జరిగింది ఫేస్ మాస్క్ ధరించకపోవడం వల్ల. సోషల్ డిస్టెన్సింగ్ పాటించని 10,360 మంది పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం 12,056 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. నేషనల్ అంబులెన్స్ సెంటర్ 16,927 కాల్స్ కోవిడ్ సంబంధితమైనవి అందుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com