బహ్రెయిన్: ఫేస్ మాస్కు ధరించని 88,000 మందికి జరిమానా
- June 21, 2021
బహ్రెయిన్: కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి.. అంటూ క్యాంపెయిన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా 88,000 మందికి జరిమానా విధించడం జరిగింది ఫేస్ మాస్క్ ధరించకపోవడం వల్ల. సోషల్ డిస్టెన్సింగ్ పాటించని 10,360 మంది పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం 12,056 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. నేషనల్ అంబులెన్స్ సెంటర్ 16,927 కాల్స్ కోవిడ్ సంబంధితమైనవి అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!