బహ్రెయిన్: ఫేస్ మాస్కు ధరించని 88,000 మందికి జరిమానా
- June 21, 2021బహ్రెయిన్: కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి.. అంటూ క్యాంపెయిన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా 88,000 మందికి జరిమానా విధించడం జరిగింది ఫేస్ మాస్క్ ధరించకపోవడం వల్ల. సోషల్ డిస్టెన్సింగ్ పాటించని 10,360 మంది పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం 12,056 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. నేషనల్ అంబులెన్స్ సెంటర్ 16,927 కాల్స్ కోవిడ్ సంబంధితమైనవి అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు