భారత్ లో కరోనా కేసుల వివరాలు
- June 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది.సెకండ్ వేవ్ కారణంగా పెద్ద ఎత్తున్న కేసులు, మరణాలు నమోదైన సంగతి తెలిసిందే.మూడు నెలల తరువాత కేసులు అత్యల్ప సంఖ్యలో నమోదవుతుండటం మంచి విషయమే.మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నది.
తాజాగా దేశంలో 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,79,331కి చేరింది.ఇందులో 2,93,09,607 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 5,72,994 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 979 మరణాలు సంభవించాయి.దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,96,730కి చేరింది.దేశంలో రికవరీ రేటు 96.80శాతంగా ఉన్నది.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!









