కమర్షియల్ విజిట్ నుంచి వర్క్ పర్మిట్లకు మార్పు
- June 30, 2021
కువైట్: కార్మికుల లభ్యత సమస్యను అధిగమించేందుకోసం కమర్షియల్ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చేందుకు షాప్ ఓనర్లు, కమర్షియల్ కంపెనీల విజ్నప్తిని కరోనా ఎమర్జన్సీ కమిటీ ఆమోదించింది. దేశం విడిచి వెళ్ళి, తిరిగి కొత్త వీసాలతో కార్మికులు వచ్చే అవసరం లేకుండా ఈ వెసులుబాటు కల్పించనున్నారు. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎం)కి ఈ మేరకు లేఖను అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ - అడ్మినిస్ట్రేటివ్ మరియు ఫైనాన్షియల్ ఎఫైర్స్ పంపడం జరిగింది. కొద్ది రోజుల్లోనే పీఎఎం ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించబోతోంది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..