భారత్ కరోనా అప్డేట్
- July 01, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో తాజా కరోనా బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో భారత్ లో 48,786 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,11,634 కి చేరింది.ఇందులో 2,94,88,918 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 5,23,257 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 1,005 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,99,459 మంది కరోనాతో మృతి చెందారు.ఒక్క రోజులో దేశంలో 61,588 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక దేశంలో ఇప్పటి వరకు 33,57,16,019 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..