దుబాయ్ లో భారీ పేలుడు..హడలిపోయిన ప్రజలు
- July 08, 2021దుబాయ్: దుబాయ్ జెబెల్ అలీ పోర్ట్ లో భారీ పేలుడు సంభవించింది. పోర్ట్ లో కంటైనర్ షిప్ కు మాటలు అంటుకొని భారీగా పేలుడు సంభవించింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
"అది షుమారు రాత్రి 12 గంటల సమయం..ఒక్కసారిగా భారీ పేలుడు వినిపించింది... బిల్డింగులు కదిలినట్టు అనిపించేసిరికి భూకంపమేమో అని అనుకున్నాం.. బాల్కనీలోకి వచ్చి చూసేసరికి ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది..మాకు చాలా భయం వేసింది." అంటూ పోర్ట్ కు దగ్గర్లో ఉన్న 'డిస్కవరీ గార్డెన్స్' కమ్యూనిటీ లో నివసిస్తున్న వారు 'మాగల్ఫ్' కు తమ అనుభవాన్ని తెలియజేసారు.
ఈ శబ్దానికి ఉలిక్కిపడ్డ జనం తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక