దుబాయ్ లో భారీ పేలుడు..హడలిపోయిన ప్రజలు
- July 08, 2021
దుబాయ్: దుబాయ్ జెబెల్ అలీ పోర్ట్ లో భారీ పేలుడు సంభవించింది. పోర్ట్ లో కంటైనర్ షిప్ కు మాటలు అంటుకొని భారీగా పేలుడు సంభవించింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

"అది షుమారు రాత్రి 12 గంటల సమయం..ఒక్కసారిగా భారీ పేలుడు వినిపించింది... బిల్డింగులు కదిలినట్టు అనిపించేసిరికి భూకంపమేమో అని అనుకున్నాం.. బాల్కనీలోకి వచ్చి చూసేసరికి ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది..మాకు చాలా భయం వేసింది." అంటూ పోర్ట్ కు దగ్గర్లో ఉన్న 'డిస్కవరీ గార్డెన్స్' కమ్యూనిటీ లో నివసిస్తున్న వారు 'మాగల్ఫ్' కు తమ అనుభవాన్ని తెలియజేసారు.
ఈ శబ్దానికి ఉలిక్కిపడ్డ జనం తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







