YSR తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ..
- July 08, 2021
హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను ఆ పార్టీ వ్యవస్థాపక అధినాయకురాలు వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. జెండాలో నీలం, తెలుపు, పాలపిట్ట రంగులతో రూపొందించారు. మధ్యలో తెలంగాణ చిత్ర పటం, అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రాన్ని ఉంచారు. దాదాపు 80 శాతం పాలపిట్ట రంగు, మరో 20 శాతం నీలం రంగుతో జెండా రూపొందించారు. ఫిల్మ్ నగర్ సమీపంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ వేడుక జరిగింది.
తాజా వార్తలు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు







