వాహనాల్లో ప్రయాణీకులందరికీ సీట్ బెల్ట్ తప్పనిసరి
- July 08, 2021యూఏఈ: వాహనాల్లో వెళుతున్నప్పుడు సీటు బెల్టు ధరించకపోతే 400 దిర్హాములు జరిమానా చెల్లించాల్సి వుంటుంది. నాలుగు బ్లాక్ పాయింట్లు అలాగే లైసెన్స్ రద్దు కూడా తప్పకపోవచ్చు. వాహనంలో ప్రతి ప్రయాణీకుడు కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందే. కాగా, ఆటోమేటెడ్ విధానం ద్వారా వాహనాల్లో ఉల్లంఘనల్ని గుర్తించనున్నట్లు అధికారులు గతంలోనే వెల్లడించారు. మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి వాటిని ఈ విధానం గుర్తిస్తుంది. హై రిజల్యూషన్ చిత్రాలతో ఉల్లంఘనుల్ని ఇట్టే పట్టేస్తారు. సీటు బెల్టు ధరిస్తే, రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం సగానికి తగ్గే అవకాశముంటుంది. ఇది ముందు సీట్లలోనివారికి. వెనక సీట్లలో వారికి 25 నుంచి 75 శాతం వరకు రిస్క్ తగ్గుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల