అల్ హోస్న్ యాప్ లో E కేటగిరి వారికీ పీసీఆర్ టెస్ట్ మస్ట్
- July 17, 2021
అబుధాబి: అబుధాబి వచ్చే ప్రయాణికులకు సంబంధించి మార్గదర్శకాలను అప్ డేట్ చేసింది ఎమిరేట్ పాలన యంత్రాంగం.అల్ హోస్న్ యాప్ లో గోల్డ్ స్టార్ లేదా E కేటగిరి ఉన్న వారికి కూడా ఇక మీదట పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ తప్పనిసరి అంటూ నిబంధన విధించింది. అంతేకాదు..అబుధాబి చేరుకున్నాక 4, 8వ రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక డీపీఐ తీసుకున్న వారు అబుధాబి చేరుకున్న 3, 7వ రోజుల్లో పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కోవిడ్ థార్డ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి ఈ కొత్త నిబంధనలను అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!







