NRI సర్టిఫికెట్ దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ లేకుండానే ఇండియన్ ఎంబసీని సందర్శించవచ్చు
- July 17, 2021
దోహా: మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంటల మధ్య, పని దినాల్లో దరఖాస్తు దారుల్ని అనుమతించాలని ఇండియన్ ఎంబసీ నిర్ణయం తీసుకుంది. ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేకుండానే తమ ఎన్నారై సర్టిఫికెట్ దరఖాస్తుని సమర్పించడానికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఎన్నారై విభాగంలో, ఇండియాలోని కళాశాలల్లో విద్యాభ్యాసం కోసం ఎన్నారై సర్టిఫికెట్ అవసరం కావడంతో, పెద్ద సంఖ్యలో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఈ అవకాశం ఎన్నారై సర్టిఫికెట్ దరఖాస్తులకు మాత్రమేననీ, కాన్సులర్ సర్వీసులుకు ముందస్తు అపాయింట్మెంట్ అవసరమనీ ఎంబసీ పేర్కొంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







