యాత్రీకుల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం
- July 17, 2021
జెడ్డా: కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, యాత్రీకుల రాక కోసం అన్ని ఏర్పాట్లూ చేయడం జరిగింది. ఈ ఏడాది హజ్ యాత్ర నిమిత్తం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్యపరమైన ముందస్తు జాగ్రత్తలు సంబంధాత అథారిటీస్ సాయంతో తీసుకుంటున్నారు. జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, యాత్రీకుల భద్రత, కరోనా వ్యాప్తిని అరికట్టడం వంటి విషయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 24 గంటలూ శానిటైజ్ చేసేలా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా.. అన్ని చర్యలూ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







