యాత్రీకుల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం
- July 17, 2021
జెడ్డా: కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, యాత్రీకుల రాక కోసం అన్ని ఏర్పాట్లూ చేయడం జరిగింది. ఈ ఏడాది హజ్ యాత్ర నిమిత్తం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్యపరమైన ముందస్తు జాగ్రత్తలు సంబంధాత అథారిటీస్ సాయంతో తీసుకుంటున్నారు. జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, యాత్రీకుల భద్రత, కరోనా వ్యాప్తిని అరికట్టడం వంటి విషయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 24 గంటలూ శానిటైజ్ చేసేలా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా.. అన్ని చర్యలూ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్