ఒమన్ నుండి ఇండియాలో ఈ మూడు రాష్ట్రాలకూ వెళ్లేందుకు పిసీఆర్ టెస్టు అవసరం లేదు
- July 21, 2021
మస్కట్: ఇండియన్ నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఒమన్ నుండి భారత దేశంలోని మూడు రాష్ర్టాలు కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లకు వెళ్లే ప్రయాణికులకు పీసీఆర్ నెగిటివ్ రిపోర్టు అవసరం లేదని పేర్కొంది. అయితే, ప్రయాణికులు పూర్తి వ్యాక్సినేషన్ పొంది ఉండాలి. రెండో డోసు తీసుకున్న 15 రోజుల కంటే ముందు ప్రయాణిస్తే, సర్టిఫికెట్ తప్పనిసరి.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







