ఒమన్ నుండి ఇండియాలో ఈ మూడు రాష్ట్రాలకూ వెళ్లేందుకు పిసీఆర్ టెస్టు అవసరం లేదు
- July 21, 2021
మస్కట్: ఇండియన్ నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఒమన్ నుండి భారత దేశంలోని మూడు రాష్ర్టాలు కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లకు వెళ్లే ప్రయాణికులకు పీసీఆర్ నెగిటివ్ రిపోర్టు అవసరం లేదని పేర్కొంది. అయితే, ప్రయాణికులు పూర్తి వ్యాక్సినేషన్ పొంది ఉండాలి. రెండో డోసు తీసుకున్న 15 రోజుల కంటే ముందు ప్రయాణిస్తే, సర్టిఫికెట్ తప్పనిసరి.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్