ఒమన్ నుండి ఇండియాలో ఈ మూడు రాష్ట్రాలకూ వెళ్లేందుకు పిసీఆర్ టెస్టు అవసరం లేదు

- July 21, 2021 , by Maagulf
ఒమన్ నుండి ఇండియాలో ఈ మూడు రాష్ట్రాలకూ వెళ్లేందుకు పిసీఆర్ టెస్టు అవసరం లేదు


మస్కట్: ఇండియన్ నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఒమన్ నుండి భారత దేశంలోని మూడు రాష్ర్టాలు కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్‌లకు వెళ్లే ప్రయాణికులకు పీసీఆర్ నెగిటివ్ రిపోర్టు అవసరం లేదని పేర్కొంది. అయితే, ప్రయాణికులు పూర్తి వ్యాక్సినేషన్ పొంది ఉండాలి. రెండో డోసు తీసుకున్న 15 రోజుల కంటే ముందు ప్రయాణిస్తే, సర్టిఫికెట్ తప్పనిసరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com