ఒమన్ నుండి ఇండియాలో ఈ మూడు రాష్ట్రాలకూ వెళ్లేందుకు పిసీఆర్ టెస్టు అవసరం లేదు
- July 21, 2021
మస్కట్: ఇండియన్ నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఒమన్ నుండి భారత దేశంలోని మూడు రాష్ర్టాలు కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లకు వెళ్లే ప్రయాణికులకు పీసీఆర్ నెగిటివ్ రిపోర్టు అవసరం లేదని పేర్కొంది. అయితే, ప్రయాణికులు పూర్తి వ్యాక్సినేషన్ పొంది ఉండాలి. రెండో డోసు తీసుకున్న 15 రోజుల కంటే ముందు ప్రయాణిస్తే, సర్టిఫికెట్ తప్పనిసరి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు