ఫుడ్ డెలివరీ మోటారు సైకిల్స్ తీరు పట్ల ఆందోళన
- July 21, 2021మనామా: ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్ మరియు నేషనల్ సెక్యూరిటీ కమిటీ, ఫుడ్ డెలివరీ మోటారు సైకిల్స్ తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వాహనాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ట్రాఫిక్ అలాగే ఆరోగ్యం ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని, ఓ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఫుడ్ డెలివరీ నిమిత్తం మోటారు సైకిళ్లపై డెలివరీ చేసే వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. తమ వాహనాల వెనుక ఏర్పాటు చేసుకుంటున్న ఫుడ్ క్యారీయింగ్ బాక్సుల పట్ల కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతరులకు ప్రమాదకరంగా మారేలా ఈ వాహనాలు రోడ్లపై తిరుగుతున్న దర్మిలా ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
- పతంజలికి మరో షాక్.. 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్
- హైదరాబాద్లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు