ఫుడ్ డెలివరీ మోటారు సైకిల్స్ తీరు పట్ల ఆందోళన
- July 21, 2021మనామా: ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్ మరియు నేషనల్ సెక్యూరిటీ కమిటీ, ఫుడ్ డెలివరీ మోటారు సైకిల్స్ తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వాహనాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ట్రాఫిక్ అలాగే ఆరోగ్యం ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుని, ఓ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఫుడ్ డెలివరీ నిమిత్తం మోటారు సైకిళ్లపై డెలివరీ చేసే వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. తమ వాహనాల వెనుక ఏర్పాటు చేసుకుంటున్న ఫుడ్ క్యారీయింగ్ బాక్సుల పట్ల కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతరులకు ప్రమాదకరంగా మారేలా ఈ వాహనాలు రోడ్లపై తిరుగుతున్న దర్మిలా ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..