1700 వాహనాలు ఈ - స్కూటర్లు, సైకిళ్లు సీజ్
- July 21, 2021దుబాయ్: దుబాయ్ పోలీస్ 2020 లో మొత్తం 1271 మోటారు సైకిళ్లను, ఎలక్ర్టిక్ స్కూటర్లను, సైకిళ్లనూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అల్ మురక్కాబాత్ పోలీస్ స్టేషన్ నిర్వహించిన ట్రాఫిక్ క్యాంపెయిన్ ద్వారా ఈ స్వాధీనం ప్రక్రియ జరిగింది. తద్వారా ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన