ఒలింపిక్ విలేజ్ లో రేపరేపలాడిన బహ్రెయిన్ జాతీయ పతాకం
- July 23, 2021బహ్రెయిన్: జపాన్ రాజధానిలో బహ్రెయిన్ జాతీయ పతాకం రెపరెపలాడింది. ఒలింపిక్ విలేజ్ లో పాల్గొంటున్న దేశాల జాతీయ పతాకాలతో పాటు బహ్రెయిన్ జాతీయ పాతకం కూడా నింగిలో ఎగిరింది. ఇవాళ్టి నుంచి టోక్యో 2020 ఒలింపిక్ వేడుకలు అధికారికంగా ప్రారంభం అవుతున్న సందర్భంగా ఈవెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని దేశాల జాతీయ జెండాలను ఎగురవేయటం రివాజు. అయితే..కోవిడ్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎప్పటిలా అధికారికంగా ఒక్కో ఫ్లాగ్ ను జాతీయ గీతంతో ఎగురవేసే సంప్రదాయాన్ని ఈ సారి రద్దు చేశారు. ఒలింపిక్స్ లో ఈ సారి కింగ్డమ్ ప్రతినిధులు టీం బహ్రెయిన్ పేరుతో #For_this_flag(జాతీయ పతాకం కోసం) అనే స్లోగన్ తో పార్టిసిపేట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్