ఈద్ మూడో రోజున ప్రయాణించిన 4,500 మంది ప్రయాణీకులు
- July 23, 2021
కువైట్: ఈద్ అల్ అధా మూడో రోజున కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 4,500 మంది వివిధ దేశాలకు ప్రయాణించారు. కాగా, 5,000 మంది ప్రయాణీకులు 53 విమానాల ద్వారా కువైట్ వచ్చారు. టర్కీ, దుబాయ్, దోహా, సౌదీ అరేబియా అలాగే కొన్ని యూరప్ దేశాలకు ఎక్కువగా ప్రయాణికులు వెళ్లారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







