కోవిడ్ బాధిత దేశాలకు సాయం..ముందువరుసలో యూఏఈ
- July 28, 2021
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా COVID-19 మహమ్మారి సమయంలో బాధిత దేశాలకు సాయం అందించటంలో తమ దేశం ముందువరుసలో ఉందని యూఏఈ అధికారులు వెల్లడించారు. ప్రపంచ దేశాలు చేపట్టిన మానవతా కార్యక్రమాలకు మద్దతు ఇచ్చిన మొదటి దేశాలలో యుఎఇ ఒకటి అని గుర్తు చేశారు. వైరస్ పరిస్థితిపై సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ యొక్క విధానాన్ని అనుసరించి, ప్రపంచవ్యాప్తంగా సహాయక చర్యలలో దేశం ముందంజలో ఉందన్నారు. మహమ్మారి సమయంలో పోరాడుతున్న దేశాలకు అంతర్జాతీయ ప్రతిస్పందనలో యుఎఇ 80% సహాయం చేసిందన్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









