ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాలకు వెళ్ళే సౌదీ పౌరులకు హెచ్చరిక
- July 28, 2021రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సౌదీ పౌరుల్ని, ట్రావెల్ బ్యాన్ వున్న దేశాలకు వెళ్ళకూడదని హెచ్చరించింది. కోవిడ్ 19 కేసుల తీవ్రత ఎక్కువగా వున్న దేశాలకు వెళ్ళడం మానుకోవాలని సూచించింది. అథారిటీస్ జారీ చేసిన హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఎవరైతే బ్యాన్ చేసిన దేశాలకు వెళతారో, అలాంటి సౌదీ పౌరులపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు. మూడేళ్ళపాటు అలాంటి వారిపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు