ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాలకు వెళ్ళే సౌదీ పౌరులకు హెచ్చరిక
- July 28, 2021రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సౌదీ పౌరుల్ని, ట్రావెల్ బ్యాన్ వున్న దేశాలకు వెళ్ళకూడదని హెచ్చరించింది. కోవిడ్ 19 కేసుల తీవ్రత ఎక్కువగా వున్న దేశాలకు వెళ్ళడం మానుకోవాలని సూచించింది. అథారిటీస్ జారీ చేసిన హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఎవరైతే బ్యాన్ చేసిన దేశాలకు వెళతారో, అలాంటి సౌదీ పౌరులపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు. మూడేళ్ళపాటు అలాంటి వారిపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్