ప్రయాణికులకు దుబాయ్ ఎక్స్ పో 2020 డే పాస్..ఎమిరేట్స్ ఆఫర్
- July 31, 2021
దుబాయ్: తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వరల్డ్ గ్రేటెస్ట్ షోలో పాల్గొనే ఆఫర్ ప్రకటించింది ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్. ప్రతి ప్రయాణికుడికి ఒక్కో డే పాస్ ను కాంప్లిమెంటరీగా అందించనున్నట్లు వెల్లడించింది. ఆక్టోబర్ 1, 2021 నుంచి మార్చి 31, 2022 వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. అంతేకాదు..దుబాయ్ మీదుగా ప్రయాణించే వారికి కూడా దుబాయ్ ఎక్స్ పో పాస్ లు పొందే అవకాశం కల్పించింది. కనెక్షన్ ఫ్లైట్ కోసం దుబాయ్ లో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం వేచి ఉండే ప్రయాణికులు అందరికి కాంప్లిమెంటరీ పాస్ లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇదిలాఉంటే వరల్డ్ బిగ్గెస్ట్ ఎక్స్ పో కోసం దుబాయ్ సిద్ధం అవుతోంది. మరో మూడు నెలల్లో షో షురూ కానుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







