ఎయిర్ బబుల్: సౌదీ అరేబియాతో చర్చించిన భారతదేశం
- August 05, 2021
సౌదీ: సౌదీ అరేబియాలో 2.6 మిలియన్ల మంది భారతీయులున్నారు. కాగా, గల్ఫ్ దేశాల్లో 9 మిలియన్ల మంది ఇండియన్స్ ఉన్నారు. కాగా, సౌదీ అరేబియాతో ఎయిర్ బబుల్ ఏర్పాటు విషయమై, భారతదేశం చర్చించింది. దీని ద్వారా సౌదీ అరేబియా మరియు భారతదేశం మధ్య ప్రయాణ ఏర్పాట్లు సులభంగా కోవిడ్ పరిస్థితుల్లో జరిగేలా చర్యలు చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్, పార్లమెంటులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 28 దేశాలతో భారతదేశం ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









