ఎయిర్ బబుల్: సౌదీ అరేబియాతో చర్చించిన భారతదేశం
- August 05, 2021
సౌదీ: సౌదీ అరేబియాలో 2.6 మిలియన్ల మంది భారతీయులున్నారు. కాగా, గల్ఫ్ దేశాల్లో 9 మిలియన్ల మంది ఇండియన్స్ ఉన్నారు. కాగా, సౌదీ అరేబియాతో ఎయిర్ బబుల్ ఏర్పాటు విషయమై, భారతదేశం చర్చించింది. దీని ద్వారా సౌదీ అరేబియా మరియు భారతదేశం మధ్య ప్రయాణ ఏర్పాట్లు సులభంగా కోవిడ్ పరిస్థితుల్లో జరిగేలా చర్యలు చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్, పార్లమెంటులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 28 దేశాలతో భారతదేశం ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







