2020లో 2,000 సైబర్ నేరాలు

- August 05, 2021 , by Maagulf
2020లో 2,000 సైబర్ నేరాలు

మస్కట్: 2020 సంవత్సరంలో ఒమన్ దేశంలో 2000 కు పైగా సైబర్ నేరాలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టేటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వెల్లడించింది. మొత్తం నేరాల సంఖ్య 2,292. వీటిల్లో 47 శాతం ఇతరుల్ని అవమానించినవి.16 శాతం కేసులు వ్యక్తుల వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. 7 శాతం బెదిరింపులకు సంబంధించినవి. 30 శాతం ఇతర సాంకేతిక పరమైన కేసులు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com