2020లో 2,000 సైబర్ నేరాలు
- August 05, 2021
మస్కట్: 2020 సంవత్సరంలో ఒమన్ దేశంలో 2000 కు పైగా సైబర్ నేరాలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టేటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వెల్లడించింది. మొత్తం నేరాల సంఖ్య 2,292. వీటిల్లో 47 శాతం ఇతరుల్ని అవమానించినవి.16 శాతం కేసులు వ్యక్తుల వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. 7 శాతం బెదిరింపులకు సంబంధించినవి. 30 శాతం ఇతర సాంకేతిక పరమైన కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







