ఎక్స్పో 2020 దుబాయ్: ఇండియానే అతి పెద్ద పార్టిసిపెంట్
- August 16, 2021
దుబాయ్:ఎక్స్పో 2020 దుబాయ్కి సంబంధించి భారతదేశం అతి పెద్ద పార్టిసిపెంట్ కానుందని యుఏఈలోని భారత రాయబారి పవన్ కుమార్ చెప్పారు.75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.యూఏఈలో చాలా మంది భారతీయులు తమ విజయ గాధలు చూసి ఆనందిస్తున్నారనీ, భారతదేశం అలాగే యూఏఈ మధ్య స్నేహ సంబంధాలు ఎప్పటికప్పుడు మరింత మెరుగుపడుతున్నాయనీ అన్నారు.భారత కమ్యూనిటీ, ఎక్స్పో 2020 దుబాయ్లో తమదైన ప్రత్యేక భూమిక పోషిస్తుందని అన్నారు.ఎక్స్పో సర్వీస్ స్టాఫ్, ఇండియా నుండి పెద్ద సంఖ్యలో యూఏఈకి రాబోతున్నారని,సెప్టెంబరు నుంచి యూఏఈ విజిట్ వీసాలను జారీ చేస్తుందనే ఆశాభావంతో ఉన్నామనీ అన్నారు.ఆర్ధిక రంగం సహా అనేక రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







